Top 5 This Week

Related Posts

రేవంత్ రెడ్డి వినతి

పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కేడర్ కు తాజా విజ్ఞప్తి చేశారు. రెండు రోజులపాటు పార్టీ కార్యకర్తలను, అభిమానులను, నాయకులను తాను కలిసే అవకాశం లేదన్నారు. ఇందుకు తాను చింతిస్తున్నానని పేర్కొన్నారు. ఈనెల 5, 6 తేదీల్లో నిర్ధారిత కార్యక్రమాలు ఉండడమే ఇందుకు కారణమని చెప్పారు. ఈనెల 7వ తేదీన గాంధీ భవన్ లో కలుద్దామని, దయచేసి అర్థం చేసుకుని సహకరించాలని రేవంత్ రెడ్డి అభ్యర్థించారు.

Popular Articles