Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

పాండిచ్చేరిలో ఐబీబీఎఫ్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం

ఇండియన్ బాడీ బిల్డర్స్ ఫెడరేషన్ (ఐబీబీఎఫ్) కొత్త కార్యవర్గ ప్రమాణ స్వీకారం పాండిచ్చేరిలో జరిగింది. ఐబీబీఎఫ్ నూతన కమిటీ కార్యదర్శి చేతన్ పథార్, కోశాధికారి, ప్రముఖ న్యాయవాది స్వామి రమేష్ కుమార్ లకు ఈ సందర్భంగా పాండిచ్చేరిలో ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా వర్క్ షాప్ కూడా నిర్వహించారు. కేటగిరీల వారీగా సీనియర్ల ఎంపిక ప్రక్రియను కూడా చేపట్టారు. దిగువన గల చిత్రమాలిక దృశ్యాలు పాండిచ్చేరిలో జరిగిన కార్యక్రమానికి సంబంధించినవే కావడం విశేషం.

Popular Articles