- గడ్చిరోలి:
- మహారాష్ట్రలోని గడ్చిరోలి ఎన్ కౌంటర్ లో ఏడుగురు మావోయిస్ట్ లు మృతి..
- ఎన్ కౌంటర్ లో గడ్చిరోలి డివిజన్ కమిటీ ఇంచార్జ్ కామారెడ్డికి చెందిన ప్రభాకర్ మృతి.
- ప్రభాకర్ పై రూ. 25 లక్షల రివార్డ్..
- ఎన్ కౌంటర్ మృతుల్లో నలుగురు పురుషులు, ముగ్గురు మహిళలు.
- ఇదే ఘటనలో ఒక జవాన్ జవాన్ మృతి చెందగా, మరొకరు గాయపడ్డారు.
- ఘటనా స్థలంలో మూడు AK – 47 ఆయుధాలు స్వాధీనం చేసుకున్న భద్రతా బలగాలు.
ఎన్కౌంటర్ లో ఏడుగురు నక్సల్స్, జవాన్ మృతి!

