Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

‘సాగర్’ కాంగ్రెస్ అభ్యర్థిగా జానారెడ్డి

నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా కుందూరు జానారెడ్డిని ఖరారు చేస్తూ ఆ పార్టీ మంగళవారం రాత్రి నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ముకుల్ వాస్నిక్ ఓ ప్రకటన జారీ చేశారు. సాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డి అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఆమోదించినట్లు చెప్పారు. సాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన కొన్ని గంటల్లోనే జానారెడ్డికి కాంగ్రెస్ కు టికెట్ ఖరారు కావడం విశేషం. ఇందుకు సంబంధించిన ఏఐసీసీ ప్రకటనను దిగువన చూడవచ్చు.

Popular Articles