Monday, September 1, 2025

Top 5 This Week

Related Posts

రైతు భరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన

రైతు బంధు నిధుల విడుదలపై తెలంగాణా సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతి పండుగ తర్వాత రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులు జమ చేసే బాధ్యత తమదేనని చెప్పారు. ఈ విషయంలో మారీచుల రూపంలో వచ్చే బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మాటలు నమ్మవద్దని రేవంత్ రెడ్డి రైతులను కోరారు. రైతు భరోసా పథకాన్ని కొనసాగిస్తామని కూడా సీఎం మీడియా సమావేశంలో ప్రకటించారు.

Popular Articles