Saturday, January 24, 2026

Top 5 This Week

Related Posts

23 మంది తెలంగాణా జర్నలిస్టులకు కరోనా!

తెలంగాణాలో 23 మంది జర్నలిస్టులు కరోనా వైరస్ బారిన పడ్డారు. వీరిలో ఓ మహిళా జర్నలిస్టు కూడా ఉన్నారు. టీవీ జర్నలిస్ట్ మనోజ్ కరోనాతో మరణించిన ఘటన నుంచి విలేకరులు తేరుకోకముందే మరో 23 మందికి కరోనా పాజిటివ్ రిజల్ట్ రావడం పాత్రికేయ వర్గాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కరోనా బారిన పడిన ఆయా జర్నలిస్టులందరూ ఖైరతాబాద్ జోన్ కు చెందిన వారే కావడం గమనార్హం. మొత్తం 140 మంది జర్నలిస్టులకు వైద్య పరీక్షలు నిర్వహించగా, 23 మందికి కరోనా పాజిటివ్ గా తేలినట్లు అధికారులు కొద్దిసేపటి క్రితం నివేదించారు.

Popular Articles